అన్నదాతలు ఆవేదనలో ఉన్నారు. ఆందోళన చెందుతున్నారు. నష్టపోవాల్సి వస్తుందని దిగులు చేస్తున్నారు. పసుపు పంటకు రూ.15 వేల మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు రైతులు.
తమిళనాడులో 13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. బాలిక గర్భవతి కావడంతో విషయం ...
Panchangam Today: ఈ రోజు ఫిబ్రవరి 6వ తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉపాసన మహిళా, శిశు సంక్షేమం కోసం పిఠాపురంలో ప్రాజెక్ట్ ...
ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల నాగోబా జాతర మహోత్సవం పుష్యమాసంలో జరుపుకుంటారు. మెస్రం వంశ గిరిజనులు కేస్లాపూర్లో నాగోబాను ...
శ్రీశైల పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ప్రధాన ఆలయానికి సమీపంలో ఉండే ఈ పుష్కరిణి 2023లో ...
తిరువీర్ జార్జ్ రెడ్డి, పలాస 1978 వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. మసూద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం 'ది ...
ఒకప్పుడు పల్లెల్లో కుల వృత్తులను నమ్ముకుని జీవనం సాగించేవారు. అయితే ప్రస్తుతం అతి కష్టమైన ఉపాధి ఏదైనా ఉంది అంటే అది కుల ...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైయ్యాడు. పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన టీం వెల్లడించింది.
తెలంగాణ శ్రీశైలంగా పిలుచుకునే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్ సమావేశంలో తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 50 వేల పాఠశాలల్లో ఆటల్ ల్యాబ్లను ...
మంచాల జ్ఞానేందర్ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు 7,200 భగవద్గీతలను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి హిందూ ఇంట్లో భగవద్గీత ఉండాలని సంకల్పించారు.