సతీ దేవి మరణానికి సంబంధించిన కథతో అత్యంత ప్రాచుర్యం పొందింది. దుఃఖంతో ఉక్కిరిబిక్కిరి అయిన పరమశివుడు సతీదేవి శరీరంతో ...
స్పెషల్ ఆఫీసర్ శివరాత్రి ఏర్పాట్ల కు చంద్రశేఖర్ ఆజాద్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.. పాదయాత్రగా వచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దారి పొడవునా మంచినీటి సదుపాయం ఆహార సదుపాయం దేవ ...
ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి తీపికబురు. ఏంటని అనుకుంటున్నారా.. దాదాపు 10 వేల మందికి ఉపాధి లభించనుంది. ఎలానో మీరూ తెలుసుకోండి.
తమిళనాడులో 13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. బాలిక గర్భవతి కావడంతో విషయం ...
అన్నదాతలు ఆవేదనలో ఉన్నారు. ఆందోళన చెందుతున్నారు. నష్టపోవాల్సి వస్తుందని దిగులు చేస్తున్నారు. పసుపు పంటకు రూ.15 వేల మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు రైతులు.
Panchangam Today: ఈ రోజు ఫిబ్రవరి 6వ తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
మనం ఉదయం సాయింత్రం బ్రష్ చేసిన సరే.. నోరు మాత్రం కంపు కొడుతుంది.. అలా నోరు దుర్వాసన రాకుండా మౌత్ ఫ్రెషర్ వాడిన లాభం ఉండదు..
అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉపాసన మహిళా, శిశు సంక్షేమం కోసం పిఠాపురంలో ప్రాజెక్ట్ ...
తెలంగాణ శ్రీశైలంగా పిలుచుకునే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల నాగోబా జాతర మహోత్సవం పుష్యమాసంలో జరుపుకుంటారు. మెస్రం వంశ గిరిజనులు కేస్లాపూర్‌లో నాగోబాను ...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైయ్యాడు. పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన టీం వెల్లడించింది.
మంచాల జ్ఞానేందర్ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు 7,200 భగవద్గీతలను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి హిందూ ఇంట్లో భగవద్గీత ఉండాలని సంకల్పించారు.