టీటీడీ పాలకమండలి నవంబర్ 18, 2024లో తీసుకున్న నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. శ్రీవారి ఆలయ ...
తిరుమల తిరుపతిలో ప్రతి ఏటా ఏలాగైతే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అచ్చం అలానే కరీంనగర్ మార్కెట్ రోడ్డులో ...
ఈ సర్వే రిపోర్ట్ అనేది శాస్త్రీయంగా లేదు, సర్వే చేపట్టిన వారికి సరైన ట్రైనింగ్ లేదు. అవగాహన లేని వ్యక్తులతో ఈ సర్వే చేపించారు ...
మొత్తం మీద తమ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడంతోపాటు గోండి ధర్మ ప్రాముఖ్యత, నాగోబా మహిమలు ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని సుందరంగా ...
అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి మూడు రోజులపాటు జరిపింది. 32 ...
వేములవాడ పట్టణంలో బద్దిపోచమ్మ తల్లికి ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ (ITF) పేరుతో జానపద కళాకారులు బోనాలు సమర్పించారు.
ప్రస్తుతం ప్రకటించిన సర్వే లెక్కల ప్రకారమైనా 46.30 శాతం బీసీలు, 10 శాతం బీసీ ముస్లింలు కలిపి మొత్తం 56.30 శాతం రిజర్వేషన్లను ...
సతీ దేవి మరణానికి సంబంధించిన కథతో అత్యంత ప్రాచుర్యం పొందింది. దుఃఖంతో ఉక్కిరిబిక్కిరి అయిన పరమశివుడు సతీదేవి శరీరంతో ...
తమిళనాడులో 13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. బాలిక గర్భవతి కావడంతో విషయం ...
Panchangam Today: ఈ రోజు ఫిబ్రవరి 6వ తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉపాసన మహిళా, శిశు సంక్షేమం కోసం పిఠాపురంలో ప్రాజెక్ట్ ...
ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి తీపికబురు. ఏంటని అనుకుంటున్నారా.. దాదాపు 10 వేల మందికి ఉపాధి లభించనుంది. ఎలానో మీరూ తెలుసుకోండి.